ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్
-
2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నాం: బొత్స
శుక్రవారం ఉదయం 11:01కు సీఎం జగన్ తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2కోట్ల వ్యయంతో ఆలయాలు…
-
పోలీసుల తీరు సరిగా లేదు: విష్ణువర్ధన్రెడ్డి
రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. అయితే నెల్లిమర్లలో బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కేజీహెచ్కు తరలించారు. పోలీసులు తనపై దాడి చేశారని..…
-
అఖిలప్రియ విజ్ఞప్తి తిరస్కరణ
మెరుగైన వైద్యం కోసం తనను ఆస్పత్రికి తరలించాలన్న అఖిలప్రియ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.…
-
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 59,410 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 295 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,84,171కి…
-
ఏపీ ప్రజలపై అధిక పన్ను భారం: సీపీఐ
దేశంలోనే ప్రజలపై అధిక పన్ను భారం మోపుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలపై సుమారు రూ.30 వేల…
-
కులమతాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వం పని చేస్తోంది: కొడాలి నాని
కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలతో.. పార్టీలకు సంబంధం లేకుండా…
-
రామతీర్థం: పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
విజయనగరం జిల్లా రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లిమర్ల జంక్షన్ వద్ద గురువారం బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే…
-
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మార్టూరుకు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆడి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో…
-
ఏపీలో కొత్తగా 289 కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. మంగళవారం 51,207 శాంపిల్స్ను పరీక్షిచంగా ఈ కేసులు బయటపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి తాజా పరిస్థితిపై…
-
ఆలయాలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలపై కోర్టులో విచారణ జరపమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఆలయంలో సాంప్రదాయాలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్ ను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది.…