జనరల్
-
వాహనదారులకు అలర్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే ఇక చుక్కలే..?
దేశంలోని వాహనదారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాదాల…
-
నిలిచిపోనున్న హైక్ మెసెంజర్ సేవలు.. ఎప్పటినుంచంటే..?
మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగించే అప్లికేషన్ లలో హైక్ మెసెంజర్ ఒకటనే సంగతి తెలిసిందే. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రితం హైక్ మెసెంజర్…
-
టమోటాలు తింటే ఆ సమస్య వస్తుందని ప్రచారం.. నిజమేనా?
సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికే కూరగాయలలో టమోటాలు ముందువరసలో ఉంటాయి. దాదాపు అన్ని వంటకాల్లో టమోటాను వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. టమోటాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. టమోటాలు…
-
అంత్యక్రియలలో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారో తెలుసా..?
ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పకుండా సంభవిస్తుంది. ఈ సృష్టిలో తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరిగే రెండు కార్యాలు జననం, మరణం అని చెప్పవచ్చు. మనిషి పుట్టినప్పటి నుంచి…
-
ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఏమిటంటే..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. దేశంలోని 61 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా…
-
మధుమేహాన్ని వేగంగా తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?
ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మూడు పదుల వయస్సులోపు ఉన్నవాళ్లు సైతం టైప్ 2…
-
విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐదులో చేరితే పీజీ వరకు ఫ్రీ..!
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. విద్యార్థులు ఐదో తరగతిలో చేరితే పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మొదట్లో గురుకులాల్లో ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు ఇంటర్ వరకు…
-
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే 5జీ మొబైల్..!
దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్లు గత కొన్ని నెలల నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 4జీ ఫోన్లతో పోల్చి చూస్తే 5జీ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది 5జీ…
-
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ రైళ్లు లేనట్లే..?
దేశంలో కరోనా ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. దేశంలోని చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి రైలు ప్రయాణాలపై…