తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
-
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి వారికి కూడా తరగతులు..?
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది మార్చి నెల నుండి పాఠశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాయి. అయితే తెలంగాణ…
-
మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్కు నమ్మకం లేదు: బండి సంజయ్
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను నాశనం చేసే పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్కు నమ్మకం…
-
వరంగల్ అర్బన్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
వరంగల్ అర్బన్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. భీమదేవరపల్లి మండలం కొప్పూర్లో 120 నాటు కోళ్లు మృతి చెందాయి. అయితే మృతి చెందిన కోళ్ళను పరీక్షల కోసం హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికే కరోనాతో…
-
సంజయ్కు మంత్రి ప్రశాంత్రెడ్డి సవాల్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కేంద్రాలు చూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రాలు చూపించకుంటే సంజయ్ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ సంఖ్యాబలం ముందు బీజేపీ…
-
సీపీ సజ్జనార్కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
తెలంగాణలో దుబ్బాక ఎన్నికల సమయం నుండి పోలీసులు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. అప్పటి నుండి ఏదో ఒక విషయంలో పోలీసులను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా…
-
సీఎం కేసీఆర్కు ముగిసిన వైద్య పరీక్షలు
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం ప్రగతిభవన్కు బయల్దేరి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్కు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేశారు.…
-
సమర్థవంతంగా బాలల హక్కుల పరిరక్షణ : మంత్రి సత్యవతి
బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, బాలల హక్కులను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్…
-
తెలంగాణ చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీ ప్రమాణం
తెలంగాణ రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు…
-
సీఎం కేసీఆర్కు యశోదలో వైద్య పరీక్షలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గురువారం మధ్యాహ్నం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్,…
-
తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు…