లైఫ్స్టైల్
-
ఉగాది ప్రాశస్త్యం.. ఈరోజు ఏం చేయాలి?
ప్రపంచ జన్మ ఆయుష్షులకు తొలిరోజును ఉగాది అని అంటారు. మన దేశ సాంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి ఈరోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం విష్ణుకు బ్రహ్మకు వేదాలను అప్పగించిన రోజునే…
-
ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?
తెలుగువారు జరుపుకునే పండగలలో ఉగాది పండగ ఒకటనే సంగతి తెలిసిందే. ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.…
-
ఉగాది పండుగ ప్రాముఖ్యత.. ఆ రోజే ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారో తెలుసా?
తెలుగువారి పండుగలలో ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పండుగతోనే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…
-
జిమ్ కు వెళ్లకుండా సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలా అంటే..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది ఊబకాయం బారిన పడుతున్నారు. మానసిక శ్రమ పెరిగి శారీరక శ్రమ తగ్గడంతో ఎక్కువమంది…
-
బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. రూ.10 వేలు పెరగనుందా..?
గతేడాది కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి నెలలో కేంద్రం బంగారంపై సుంకాలు తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కానీ ఈ నెల…
-
కరోనా ఉప్పెన.. రికార్డుస్థాయిలో కేసులు..
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజు వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే వేలసంఖ్యలో కొత్తకేసులు పుట్టుకొచ్చాయి. కరోనా బారిన పడి అనేక రాష్ర్టాలు అతలాకుతలం అవుతున్నాయి.…
-
రైతులకు షాక్.. వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావట..?
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో…
-
సామాన్యులకు ఝలక్.. భారీగా పెరిగిన నూనె ధర..?
గత కొంతకాలంగా నునె ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సంవత్సర కాలంలోనే వంటనూనె ధరలు 35 శాతం నుంచి 95 శాతం వరకు…
-
రైతులకు కేంద్రం శుభవార్త.. ధరల పెరుగుదలకు చెక్..?
కరోనా కష్ట కాలంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజురోజుకు విత్తనాల ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు, ఎరువుల ఖర్చులు పెరుగుతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం…