మొబైల్స్
-
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే 5జీ మొబైల్..!
దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్లు గత కొన్ని నెలల నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 4జీ ఫోన్లతో పోల్చి చూస్తే 5జీ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది 5జీ…
-
యాపిల్ కంపెనీ శుభవార్త.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్..?
యాపిల్ స్టోర్ మన దేశంలోని వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఆన్ లైన్ లో 44,900 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం ఆర్డర్ చేసేవాళ్లకు 5,000 రూపాయల…
-
రెడ్ మీ మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?
మన దేశంలో ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు రెడ్ మీ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో రెడ్ మీ ఫోన్లు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది…
-
మొబైల్ యూజర్లకు అమెజాన్ శుభవార్త.. తక్కువ ధరకే సినిమాలు..?
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మొబైల్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రారంభ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. 89 రూపాయల నుంచి ఈ ప్లాన్…
-
అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?
కరోనా విజృంభణ వల్ల ఉద్యోగుల ఆదాయం తగ్గడంతో గతేడాది ప్రముఖ ఈకామర్స్ సంస్థలకు సైతం ఆదాయం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా విజృంభణ తగ్గి దేశంలో దాదాపుగా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.…
-
ఫోన్ పోగొట్టుకున్నారా.. సులువుగా ట్రాక్ చేయడం ఎలా అంటే..?
దేశంలోని యువత, విద్యార్థులలో చాలామంది ఎక్కువ విలువ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురితే లేదో పోగొట్టుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అయితే ఫోన్ ను…
-
వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే అకౌంట్ డిలీట్..?
ప్రపంచ దేశాల్లో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ కు పేరుంది. మన దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడంతో పాటు ఆడియో…
-
షియోమీ ఫోన్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?
భారతదేశంలో తక్కువ సమయంలో షియోమీ సంస్థ ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రేపు ఈ సంస్థ నుంచి ఎంఐ 11 ఫోన్ విడుదల కానుంది. అయితే షియోమీ సంస్థ ఈ ఫోన్లు కొనుగోలు…
-
వాట్సాప్ యాప్ వాడుతున్నారా.. ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా..?
స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వాళ్లలో దాదాపు అందరూ వాట్సాప్ యాప్ ను వినియోగిస్తారు. మెసేజ్ లను పంపే అవకాశంతో పాటు వాట్సాప్ ద్వారా ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ…
-
మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు శుభవార్త.. ఓటీపీ కష్టాలు తీరినట్లే..?
పడుతూ ఉంటారు. అయితే ఇకపై మొబైల్ ఫోన్లు వాడే యూజర్లకు ఓటీపీ కష్టాలు తీరే విధంగా టెలీకాం కంపెనీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ టెలీకాం సంస్థలు ప్రస్తుతం ఈ పని మీదే నిమగ్నమయ్యాయి.…