ప్రవాస భారతీయులు
-
పవన్ కళ్యాణ్ కు కరోనా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయనకు ఈరోజు కరోనాగా నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా ఐసోలేషన్ లో ఉన్న పవన్ కు జ్వరం ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రం కావడంతో కరోనా…
-
అమెరికాలో జడ్జిగా తెలుగు తేజం రూప
అమెరికాను భారతీయులు ఏలుతున్నారు. అందులో తెలుగువారి పాత్ర కాదనలేని. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మన మన తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం. ఇప్పుడు డెమొక్రటిక్ జోబైడెన్ ప్రభుత్వంలో…
-
నిరంజన్కు నార్త్ కరోలిన ప్రవాసుల నీరాజనం..
తానా 2021 ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి నిరంజన్ శృంగవరపు నార్త్ కరోలినా రాష్ట్రంలో శనివారం నాడు ర్యాలె, షార్లెట్ నగరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ…
-
మాకు వ్యక్తిగత ఎజెండా లేదు-డల్లాస్లో నిరంజన్..
పదవులను పారంపర్య ఆస్తిగా పంపకాలు చేయడానికి తానా ఒకరి సొత్తు కాదని, పనిచేసే వారికే పట్టం కట్టడం, వ్యక్తిగత ఎజెండాలకు దూరంగా ఉండటమే తానాను నడిపించడానికి తమ ఆదర్శాలని 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థికి…
-
పెళ్లిలో బోరున ఏడ్చేసిన పెళ్లికొడుకు.. కారణమేంటంటే..?
సాధారణంగా ఎవరైనా పెళ్లి అంటే సంతోషంగా జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులిస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వేడుకలో బోరున విలపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.…
-
భారత్ -అమెరికా దేశాల వ్యవస్థలు,రాజకీయాలు
భారత్ , అమెరికాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పూర్తి ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశమయితే, రెండోది అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం. రెండూ కూడా వైవిధ్యభరిత దేశాలే.…
-
ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?
గత సోమవారం నుంచి నాలుగు రోజులు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరిగింది. అంతకుముందు వారం డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ జరిగిన తీరుతెన్నులు వివరించాము. అలాగే ఈ కన్వెన్షన్ తీరుతెన్నులను కూడా మీ ముందుంచుతాము. డెమోక్రటిక్…
-
అమెరికా నుంచి 20వేల తెలుగు సాఫ్ట్ వేర్లు ఇంటికి
అమెరికాలో హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన దాదాపు 68వేల భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు 2020 మే లో స్వదేశానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే దాదాపు 20వేల…
-
కరోనా వైరస్ సోకి మలేషియాలో చనిపోయిన భారతీయుడు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సోకి మలేషియాలో నివసిస్తున్న ఒక భారతీయుడు చనిపోయాడు. వివరాలలోకి వెళితే … త్రిపుర రాష్ట్రానికి చెందిన మానీర్ హోస్సేన్ కరోనావైరస్ సోకి మలేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి…
- 1
- 2