రాజకీయాలు
-
యాంకర్ మోజులో రూ.25 లక్షలు మోసపోయింది..
ప్రస్తుత కాలంలో యువతకు యాక్టింగ్ అంటే ఫ్యాషన్ గామారింది. టీవీ.. యూట్యూబ్ లో కనిపించాలనే ఆశ పెరిగిపోయింది. ఒక్కసారైనా టీవీలో కనిపించాలని ఎన్నో కష్టాలు.. ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో బుల్లితెర.. వెండితెరపై ఆసక్తి…
-
స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం
విశాఖ స్టీలుప్లాంటు ప్రయివేటీకరణ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడీ అంశం ఏపీలో కాక రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ సర్కారుకు ప్లాంటు ప్రయివేటీకరణ సెగ గట్టిగానే తాకుతోంది. పోలింగ్ లోపు ఏదో…
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభ్యత్వ ఫీవర్
‘‘ప్రతీ నియోజకవర్గంలో లక్షన్నరకు పైగా సభ్యత్వాలు పూర్తి చేయాలి.. యువతను ప్రధానం గులాబీ దళంలో చేర్పించాలి.. ప్రతీ ఎమ్మెల్యే.. అన్ని పనులు వదిలిపెట్టి.. మెంబర్ షిప్ లపైనే దృష్టి సారించాలి. గ్రామాల్లో.. పట్టణాల్లో గులాబీ…