ఆంధ్రప్రదేశ్
-
యాంకర్ మోజులో రూ.25 లక్షలు మోసపోయింది..
ప్రస్తుత కాలంలో యువతకు యాక్టింగ్ అంటే ఫ్యాషన్ గామారింది. టీవీ.. యూట్యూబ్ లో కనిపించాలనే ఆశ పెరిగిపోయింది. ఒక్కసారైనా టీవీలో కనిపించాలని ఎన్నో కష్టాలు.. ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో బుల్లితెర.. వెండితెరపై ఆసక్తి…
-
స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం
విశాఖ స్టీలుప్లాంటు ప్రయివేటీకరణ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడీ అంశం ఏపీలో కాక రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ సర్కారుకు ప్లాంటు ప్రయివేటీకరణ సెగ గట్టిగానే తాకుతోంది. పోలింగ్ లోపు ఏదో…
-
అడ్డంగా దొరికిన బీజేపీ నేత.. షాక్ లో ముఖ్య నేతలు
ఏపీ బీజేపీ సీనియర్ నేత ఒక్కరు ఓ భారీ స్కాంలో అడ్డంగా బుక్కయ్యారు. ఈ భారీ చీకటి ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలను ఓ మీడియా సంస్థ బట్టబయలు చేసింది.అవినీతి మచ్చలేకుండా సాగే బీజేపీ…
-
మోదీ సర్కారు మరో ‘నగదు బదిలీ’ వ్యూహం
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2013లో గ్యాస్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని బీజేపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ప్రజల్ని దోచుకుంటున్నారని.. క్రమంగా సబ్సిడీ ఎత్తివేయాలని ఈ ప్లాన్…
-
సమయం లేదు.. ఇక తాడో పేడో.. అమిత్ షాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్
తిరుపతి ఉప ఎన్నిక గడువు దగ్గర పడుతోంది. వచ్చే నెల ఆరవ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికకు ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధం అయ్యారు. అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. అధికార వైసీపీ..…
-
మీడియా ముసుగులో చెంచాగిరి.. ఆర్కేపై సోము వీర్రాజు ఫైర్..
ఏబీఎన్ చానల్ పై ఏపీ కమలం పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. స్టూడియోకు పిలిచిమరీ తమ నాయకుడిని అవమానించారని ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే పై ఏపీ…
-
వైసీపీని భయపెడుతున్న నిమ్మగడ్డ..?
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఏమిటో స్థానిక రాజకీయ పార్టీలకు అస్సలు బోధ పడడం లేదు. ఆయన ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో… అర్థంకాని పరిస్థితి. ఏం చేయాలని తలబద్ధలు కొట్టుకుంటున్నారు.…