మిర్చి మసాలా
-
రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న మోదీ సర్కార్ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకు విత్తనాల…
-
చెన్నైలోనే రష్యా
తమిళ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. విక్రమ్ 10కి పైగా పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం చేస్తున్నాడు. శ్రీనిథీ శెట్టి కథానాయిక. లాక్డౌన్ ముందు రష్యాలో…
-
డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట
కుమ్రం భీం అసిఫిబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం వేట మొదలైంది. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ తర్వాత మూడో రోజు కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ను…
-
యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్ అరెస్ట్
పార్కింగ్ విషయంలో గొడవపడి, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి , చేయిచేసుకున్న కార్పోరేటర్ ను సైబరాబాద్ పోలిసులు అరెస్టు చేశారు. చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీవిహార్ ఫేజ్-2, నల్లగండ్ల విల్లా నంబర్-43 లో…
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…
దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నానయి. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 448 పాయింట్లు కోల్పోయి 37,585 వద్ద కొనసాగుతుండగా .. నిప్టీ 146 పాయింట్లు నష్టపోయి 11,104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో…
-
రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే
పాలన వికేంద్రకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా శాసన మండలి సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయన్నా వాదన సరికాదనీ ఏపి శాసన సభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టుకు వెల్లడించారు.మండలి నుంచి నిర్ణీత సమయంలో…
-
రైల్వే జోన్ల తగ్గింపు
దేశంలో రైల్వే జోన్లు డివిజన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు వాటి పునర్విభజన, హేతుబధ్దీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా…
-
భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల సంఖ్య
మహరాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతు సంఖ్య 20కు చేరింది. సోమవారం తెల్లవారు జామున మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు…
-
నేడే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దాని విధి విధానాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి పోర్టల్ను…
-
రూ.250 తగ్గిన బంగారం ధర..
గత కొన్ని రోజులుగా సామాన్యునికి అందని స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగాన దేశీ మార్కెట్లో మాత్రం తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్లు కలిగిన 10…