Uncategorized
-
నోటి దుర్వాసనకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?
మనలో చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. నోటి దుర్వాసనా సమస్య వల్ల నలుగురితో కలవాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ సమస్య వల్ల…
-
Writing A Post: Things To Understand
Writing an essay is a really difficult task to undertake, unless you have been taught in college how to do it. It is not easy…
-
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ విద్యార్థిని మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత ఎంఎస్ చదివేందుకు గత ఏడాది ఆస్ట్రేలియా వెళ్లారు. గత…
-
కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్థించా: సింగర్ సునీత
వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరగనున్నదని ప్రముఖ గాయని సునీత వెల్లడించారు. నేడు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించానని…
-
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,81,948కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి…
-
రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్కు గాయాలు
టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు త్రుటిలో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్లోని…
-
రైతు సంక్షేమానికి కృషి: అవంతి
వైఎస్సార్ రైతు భరోసా, నివర్ తుపాన్ నష్ట పరిహారంపై అధిష్ఠానంతో చర్చించామని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదకొండు రూపాల్లో రైతులను అదుకుంటున్నామని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లోని రైతులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతోషంగా…
-
పులి దాడిలో లేగదూడ మృతి
జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు ఫారెస్ట్ బీట్ పరిధిలోని దామరచర్ల అటవీ ప్రాంతంలో కంపార్టుమెంటు 426లో సోమవారం తెల్లవారుజామున పెద్దపులి సంచరించింది. నందిపాడు గ్రామానికి చెందిన మెచ్చు గంగరాజుకు చెందిన లేగదూడను చంపి సుమారు…
-
రైతులను తప్పుదోవపట్టిస్తున్నారు : రాజ్నాథ్
వ్యవసాయం అంటే తెలియని వారు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని, వాటికి ఎలాంటి ఢోకా లేదని…
-
వ్యవసాయ చట్టాలను కేంద్రం వాయిదా వేసుకోవాలి-గుత్తా
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు అగ్రికల్చర్ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి డిమాండ్చేశారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్దమైన మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని…